Tag Archives: hot photos

Vishnu Priya: విష్ణుప్రియ జీవితంలో ఇన్ని బాధలు అనుభవించిందా…. తిండి కూడా ఉండేది కాదా?

Vishnu Priya: పోవే పోరా షో ద్వారా యాంకర్ గా ఫేమస్ అయిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోవే పోరా షోలో సుధీర్ తో కలిసి సందడి చేసిన విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత యాంకర్ గా అవకాశాలు అందుకోలేకపోయినా కూడా పలు టీవీ షోలో సందడి చేసింది. అంతే కాకుండా అడపా దడపా సినిమాలలో కూడా నటిస్తోంది.

ఇటీవల బుల్లితెర నటుడు మానస్ తో కలిసి ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ చేసిన జరీ జరీ పంచకట్టు అనే ఆల్బమ్ సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఇక తాజాగా గంగుల అనే ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ తన హాట్ ఫోటోలతో అందరికీ పిచ్చెక్కిస్తోంది. మొదట ట్రెడిషనల్ లుక్ లో కనిపించే విష్ణు ప్రియ రాను రాను అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచింది.

కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలా బోల్డ్ గా కనిపించే విష్ణు ప్రియ జీవితంలో కూడా కన్నీటి గాధ ఉంది. గతంలో ఆమె ఎన్నో తిండి లేని రోజులు కూడా గడిపినట్లు తాజగా విష్ణు ప్రియ వెల్లడించింది. తాజగా మై విలేజ్ షో వారితో కలిసి విష్ణు ప్రియ, మానస్ దావత్ చేసుకున్నారు. చాలా ఫన్నీగా మొదలైన ఈ దావత్ లో చివరికి విష్ణు ప్రియ తన జీవితంలో ఉన్న కష్టాల గురించి చెబుతు కన్నీళ్లు పెట్టుకుంది.

Vishnu Priya: ప్రస్తుతం అమ్మ లేదు…

ఈ క్రమంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. తనకు మూడేళ్ల సమయంలో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లు తెలిపింది. 2015లో ఇండస్ట్రీలో రాగా పోవే పోరా, నంబర్ వన్ యారీ ఒకే టైంలో ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. నంబర్ వన్ యారీ సమయంలో ఆమె చాలా సన్నగా కనిపించడం వెనుక కారణాలను చెబుతూ..అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తినడానికి సరిగా తిండి లేకపోవటంతో అలా ఉన్నానని తాను పడ్డ కష్టాలను బయట పెట్టింది.ఇక తాను ఒక స్టార్ అయి తన తల్లికి మంచి పేరు తీసుకురావాలని భావించాను అయితే ఇప్పుడు తన తల్లి ఈ లోకంలో లేదు అంటూ విష్ణు ప్రియ తన అమ్మను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

ఒంటిపై నూలుపోగు లేకుండా నెట్టింట్లో రచ్చ చేస్తున్న.. ప్రభాస్ హీరోయిన్!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అకౌంట్ ఓపెన్ చేసి తమ అందాలను ఆరబోస్తూ కుర్రకారుల మతిపోగొడుతున్నారు. ఈ విధంగా తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా అభిమానులకు టచ్లో ఉంటూ వారిని సందడి చేసే వారిలో బాలీవుడ్ బామ జాక్వెలిన్ ముందు వరుసలో ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ కొన్నిసార్లు హద్దులు మీరి ఫోటో షూట్లను జరుపుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోషూట్ జరుపుకున్న ఈమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజానికి శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ పేరున్న మోడల్ గా ఇండియాలో కూడా సరైన గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్’తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయి ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. కేవలం బాలీవుడ్ హీరోలతో మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలతో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సాహో సినిమాలో
‘బ్యాడ్ బాయ్’అనే స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో సందడి చేసింది. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న “హర హర వీరమల్లు” చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా కేవలం ఒక టవల్ అడ్డుగా పెట్టుకుని తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను ఈ బ్యూటీ షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సెగలు పుట్టిస్తున్న బాలయ్య భామ.. మరి ఇంత హాటుగానా?

టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కంచె, సైరా వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో సెగ పుట్టిస్తు మరింత హాట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.

తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత కంచె, సైరా వంటి పలు సినిమాలలో నటించింది.

తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది.

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో సెగ పుట్టిస్తు మరింత హాట్ గా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరో బిజినెస్ ప్లాన్ లో అడుగుపెట్టనున్న సమంత?

టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత. ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సమంత హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా బాగా పేరు సంపాదించుకుంది. ఇక వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాలలో అవకాశం అందుకొని మంచి సక్సెస్ లను అందుకుంది.

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనేంటో నిరూపించుకుంది. ఎన్నో వాణిజ్యపరమైన ప్రకటనలలో చేసింది. అంతేకాకుండా తన భర్త నాగచైతన్యతో కూడా పలు ప్రకటనలలో చేసింది. ఇక ఫ్యాషన్ విషయంలోఎప్పుడు ట్రెండీగా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో కూడా గార్డెనింగ్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది.

ఇవన్నీ ఇలా ఉంటే బిజినెస్ పరంగా కూడా సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే పలు బిజినెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇక తన సొంత డిజైనింగ్ కంపెనీ సాకీ లో కూడా బాగా బిజీగా మారింది. పైగా వాటి డిజైన్స్ దుస్తులను ప్రమోట్ చేసేందుకు తానే స్వయంగా ఫోటో షూట్లు చేయించుకుంటుంది. ఇక ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్ ను కూడా నడుపుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యాపారంలోకి అడుగు పెడుతుంది సమంత. అది కూడా జ్యువెలరీ బిజినెస్ పై ఆలోచనలు చేస్తుందట. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో తెలపనున్నారు. మొత్తానికి అటు ఇండస్ట్రీలో ఇటు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న సమంత అక్కినేని కోడలు గా నాగార్జునకు మంచి గుర్తింపు అందిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్ బిజినెస్ రంగంలో అడుగులు పెట్టగా అందులో తమన్నా కూడా జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది. ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.