13 వ శతాబ్దానికి చెందిన బద్దెన అన్ తెలుగు కవి నీతిసారము అన్ ఒక నీతి కావ్యాన్ని రచించాడు.ఆ కవి అసలు పేరు భద్ర భూపాలుడు ఈయన ఆదర్శ స్త్రీ గురించి అలాగే ఆదర్శ పురుషుడి గురించి కావ్యాలను రాశాడు అలాగే ఒక మంచి భార్యకు అలాగే భర్తకు ఉండవలసిన లక్షణాలను గురించి చెప్పాడు.అయితే అందులో ఒక మంచి భర్త గురించి ఈయన చెప్పిన కొన్ని మాటల్ని గురించి తెలుసుకుందాం… భోగేశు రాజా వచనేశు రామ చతురశ్వ కృష్ణ దైర్యేశు కర్ణ రూపేశ ఇంద్ర కామేశు మధన అనగా దీని అర్దం ఏమిటంటే ఆదర్శ భర్త మహారాజులాగా సంపన్నుడై ఉండాలి .రాముడిలా నిజాయితీ పరుడై ఉండాలి కృష్ణుడిలా సమయస్ఫూర్తితో ఉండాలి కర్నుడిలాగ ధైర్యశాలి అయి ఉండాలి ఇంద్రుడి లాగా అందంగా ఉండాలి మదనుడిలాగా అనగా మన్మదుడిలా శృంగార శాస్త్రంలో ప్రవీనుడై ఉండాలి.సుమారు 700 సంవత్సరాల క్రితం బద్దెన రాసిన ఈ శతకం ఇంతకాలం కోట్లాది మంది తెలుగువారిలో నిలిచి ఉండడం దీని ప్రత్యేకతను తెలియజేస్తుంది.ఈ శతకం లోని పద్యాలు ఎంత సులభంగా ఉన్నపటికీ వాటి భావాలు అంతా గంభీరంగా సారవంతమైనవిగా ఉంటాయి.
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…
దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్లో ఎదురైన ఒక…