13 వ శతాబ్దానికి చెందిన బద్దెన అన్ తెలుగు కవి నీతిసారము అన్ ఒక నీతి కావ్యాన్ని రచించాడు.ఆ కవి అసలు పేరు భద్ర భూపాలుడు ఈయన ఆదర్శ స్త్రీ గురించి అలాగే ఆదర్శ పురుషుడి గురించి కావ్యాలను రాశాడు అలాగే ఒక మంచి భార్యకు అలాగే భర్తకు ఉండవలసిన లక్షణాలను గురించి చెప్పాడు.అయితే అందులో ఒక మంచి భర్త గురించి ఈయన చెప్పిన కొన్ని మాటల్ని గురించి తెలుసుకుందాం… భోగేశు రాజా వచనేశు రామ చతురశ్వ కృష్ణ దైర్యేశు కర్ణ రూపేశ ఇంద్ర కామేశు మధన అనగా దీని అర్దం ఏమిటంటే ఆదర్శ భర్త మహారాజులాగా సంపన్నుడై ఉండాలి .రాముడిలా నిజాయితీ పరుడై ఉండాలి కృష్ణుడిలా సమయస్ఫూర్తితో ఉండాలి కర్నుడిలాగ ధైర్యశాలి అయి ఉండాలి ఇంద్రుడి లాగా అందంగా ఉండాలి మదనుడిలాగా అనగా మన్మదుడిలా శృంగార శాస్త్రంలో ప్రవీనుడై ఉండాలి.సుమారు 700 సంవత్సరాల క్రితం బద్దెన రాసిన ఈ శతకం ఇంతకాలం కోట్లాది మంది తెలుగువారిలో నిలిచి ఉండడం దీని ప్రత్యేకతను తెలియజేస్తుంది.ఈ శతకం లోని పద్యాలు ఎంత సులభంగా ఉన్నపటికీ వాటి భావాలు అంతా గంభీరంగా సారవంతమైనవిగా ఉంటాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…