ఈ సంఘటన రాజస్థాన్ లోని జోధాపూర్ లో జరిగింది. ఉమైద్ హాస్పిటల్ లో ఒక నిండుగర్భిణి, ప్రసవం కోసం జాయిన్ అయ్యింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో అంత సిద్ధం చేసిన తరువాత, ఆపరేషన్ కు ముందు అశోక్ అనే డాక్టర్ పేషెంట్ ఆహారం తీసుకుందా లేదా అని అడగగా, ఎవరు సమాధానమే ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, ఎం. ఎల్. తాక్ అనే డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలి అని చెప్పాడు. అందుకుగాను చేయాల్సిన పరీక్షలకు డా. అశోక్ ఒప్పుకోలేదు.
దీనితో ఆపరేషన్ థియేటర్ లో, ఆ నిండు గర్భిణీ ఆపరేషన్ బెడ్ మీద ఉండగానే, ఇద్దరు డాక్టర్లు వాగ్వాదానికి దిగారు. ఆపరేషన్ ఆలస్యం అవడంతో, కడుపులోనే పసి బిడ్డ చనిపోయింది.ఈ మొత్తం సంఘటనని, అక్కడే ఉన్న ఒక నర్స్ వీడియో తీసింది. అది చూసిన ప్రజలు అగ్రహంతో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసారు.కానీ, పోయిన ఆ బిడ్డ ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు. ఆ అమ్మ కడుపు కొత ఎవరు తీరుస్తారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…