భారతదేశంలోని స్త్రీ ను ఒక ఆటబొమ్మల ఒక వస్తువుగా చూడటం ఇప్పటికి కొనసాగుతుందనే చెప్పాలి.ఆడపిల్ల అంటేనే చీదరింపులు ఎదుర్కొనే పరిస్థితులు నిత్యం వార్తల్లో పేపర్ లో వస్తూనే ఉంటాయి.ఒకరకంగా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చింది ఈ సమాజం..కేవలం పడక సుకనికే అంకితం అన్నట్లుగా భావిస్తు రోజు రోజుకి స్త్రీ లపై కీచక పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.
స్త్రీ గర్భాశయాన్ని అద్దెకిచ్చే దశ నుంచి, భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడికి అద్దెకిచ్చే దశకి వచ్చారు.. అవును, మీరు విన్నది నిజంగా నిజమే, భార్యను- పరాయి పురుషుడికి అద్దెకి-ఇవ్వటం.
దధీచ ప్రాత అనే ఈ సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను అద్దెకి ఇవ్వవచ్చు. స్టాంపు పేపరుపై కేవలం ఒకే ఒక సంతకంతో, ఒక స్త్రీ యొక్క భర్త మారిపోతాడు. ఒక్కసారి ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికం చేయటానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై వీళ్ళు సంతకం చేస్తారు. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. అలా ఒప్పందం సమయం అయిపోయాక, ఆ తిరిగొచ్చిన స్త్రీ మళ్ళీఅ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…