హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నూతనంగా వినూత్న పథకం తీసుకొచ్చారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నిబంధనల ఉల్లంఘనపై సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీసులు మాత్రమే ఫొటోలు తీసి.. చలానాలు రాసేశారు. పాయింట్లు వేసి జనాలను భయపెట్టేవారు. ఇక నుంచి ఆ అవకాశాన్ని జనానికి కూడా కల్పించారు. ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుంటే ఫొటో తీసి పంపిస్తే చాలు వెంటనే వాళ్లకు చలానా వస్తోంది. అంతే కాకుండా మీ ఫోన్ నెంబర్ కు కూడా పాయింట్లు యాడ్ అవుతాయి. పాయింట్లు పెరిగే కొద్దీ.. మీ ఖాతా లో డబ్బులు కూడా పడతాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొస్తున్న ఈ కొత్త స్కీమ్ వాహనదారుల్లో కలకలం రేపుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…