తాజాగా మిక్సింగ్ టీకాలు తీసుకున్నారు ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాఘి. కరోనా వ్యాసిన్స్ మొదటి, రెండో డోస్ వేర్వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను తీసుకున్నారు. రెండో డోసుగా అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వాక్సిన్ తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇంతకు ముందు మారియో తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా కొవిడ్ టీకా తీసుకున్నారు.
వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత తక్కువ సంఖ్యలో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయి. దీంతో డోసులో భాగంగా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు జర్మనీ వైస్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మిక్సింగ్ టీకాలు తీసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…