తాజాగా మిక్సింగ్ టీకాలు తీసుకున్నారు ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాఘి. కరోనా వ్యాసిన్స్ మొదటి, రెండో డోస్ వేర్వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను తీసుకున్నారు. రెండో డోసుగా అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వాక్సిన్ తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇంతకు ముందు మారియో తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా కొవిడ్ టీకా తీసుకున్నారు.
వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత తక్కువ సంఖ్యలో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయి. దీంతో డోసులో భాగంగా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు జర్మనీ వైస్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మిక్సింగ్ టీకాలు తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…