Categories: FeaturedHealth News

ఇలా చేస్తే… నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వడాన్ని ఎవ్వరు ఆపలేరు..!

కాలుష్యం ఎండ రకరకాల సబ్బుల వాడకం హానికరమైన పేస్ క్రీమ్ ల వాడకం మొదలయిన వాటివలన ముఖ చర్మం నల్లగా మారుతుంది .అయితే ఇలా మారిన నల్ల మొహాన్ని నిమిషాలలో తెల్లగా కాంతివంతంగా చేసి సహజమైన చిట్కాని ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం .దీనికి తేనె మరియు కాఫీ పొడి ణి ఉపయోగిస్తారు .తేనెలో కాల్షియమ్ మెగ్నీషియం రాగి ఇనుము మాంగనీస్ భాస్వరం పొటాషియం జింకు సల్ఫార్ సోడియం సిలికాన్ వంటి ఖణిజ లవణాలు థైమిన్ రిబోఫ్లోవిన్ లాంటి విటమిన్స్ అమైనో ఆమ్లాలు ఎంజైమ్స్ ఉంటాయి .ఈ తేనె మొహంపై ఉండే ట్యాన్ ను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది .అందుకే దీనిని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు.

అలాగే కాఫీ పొడి చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే చర్మంపై ఉండే ట్యాన్ ను కూడా తొలగించుటలో సహకరిస్తుంది .కొంచెం తేనె తీసుకుని దాంట్లో కొంచెం కాఫీ పొడి వేసి బాగ కలిపి పేస్టు ల తయారుచేసుకుని దీనిని స్నానానికి ముందు ఫేస్ కి అప్ప్లై చేసి బాగ రుద్దాలి ఒక అరగంట ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి అయితే ఈ పేస్టు ను వాడినప్పుడు ఎట్టి పరిస్తితులలోను సబ్బుతో మొహాన్ని కడుగరాదు ఎందుకంటె సుబ్బులో కెమికల్స్ ఎక్కువగా ఉండి అవి స్కిన్ ని డెడ్ స్కిన్ గ మారుస్తాయి .అవసరం అనుకుంటే హెర్బల్ ప్రొడక్ట్స్ వాడవొచ్చు .ఇలా ఈ పేస్టు ను రోజుకు రెండుసార్లు వాడడం వలన మొహం పై ఉండే ట్యాన్ తొలగిపోయి మొహం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

telugudesk

Recent Posts

అషు రెడ్డి కేసులో భారీ ట్విస్ట్.. రూ.10 కోట్ల మోసం ఆరోపణలు

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

17 minutes ago

కామన్వెల్త్‌లో తెలుగు అమ్మాయి జోరు.. గోల్డ్, సిల్వర్‌తో చరిత్ర!

సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…

1 hour ago

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

10 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

10 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

10 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

10 hours ago