కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటే చిత్తశుద్ధితో స్నానమాచరించి దానము, పితృశ్రాధ్దము, దేవతార్చనలు చెయ్యటం ద్వారా అనంత పుణ్యఫలములు చేకూరుతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటినుంచి గానీ, కార్తిక శుద్ద పాడ్యమి నుంచి వ్రతాన్ని ఆచరించాలి.
విష్ణువు ఈ కార్తీక మాసంలో గోమాత కాలిడిన చోటులో ఉంటాడని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. అంతేగాక నూతులు, చెరువుల్లో మహావిష్ణువు వెలసియుంటాడని ప్రతీతి. ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి కాలభైరవున్నిధ్యానించటం చేస్తే మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి.
పుష్పాలతో భక్తి భావములతో పూజించి భుజించాలి. సాయంకాలం శివ,విష్ణు ఆలయాల్లో దీపం పెట్టండటం చేయాలి. వీలైన వారు విష్ణుసోత్రమును గానీ, శివ సోత్రమునుగానీ చదివి ధ్యానించటం చెయొచ్చు. ఈ విధంగా కార్తికమాసంలో భక్తిపరంగా స్నానమాచరించే వారికి మరుజన్మ లేదని మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ జన్మలో మాత్రమే కాకుండా పూర్వపు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి.
వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…