ఇద్దరు స్నేహితులు బుధవారం మెట్రోలో అమీర్పేట నుంచి మియాపూర్కు బయలు దేరారు. స్మార్ట్ కార్డు కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్ గేటు వద్ద స్వైప్ చేసి మెట్రో ఎక్కారు. మియాపూర్కు వెళ్లారు. అక్కడ ప్లాట్ఫాం మీద కాసేపు గడిపి తిరిగి మెట్రోలో అమీర్పేట చేరుకున్నారు. మెషిన్ వద్దకు వచ్చి స్మార్ట్ కార్డు స్వైప్ చేయగానే పది రూపాయల జరిమానా పడినట్టు చూపించింది. ఎందుకు అలా వచ్చిందని స్నేహితులు ఆరా తీయగా ప్లాట్ఫాంలో అరగంట అంతకు మించి ఉంటే ఛలానా పడుతోందని చెప్పారు. ఇక్కడ స్నేహితులు మియాపూర్ వరకు వెళ్లి వచ్చినందుకు అయ్యే చార్జి మాత్రం పడలేదు.
అబ్బా ఇలా చేస్తే భలేవుందంటూ ఇద్దరు ఎస్కలేటర్ మీదుగా కిందకు చేరుకున్నారు. మెట్రోలో ప్రయాణించే వారు గమ్యస్థానానికి చేరుకున్నాక ఎగ్జిట్ వద్ద కార్డు స్వైప్ చేయగానే స్మార్ట్ కార్డులో అప్పటి వరకు అయిన చార్జి బ్యాలెన్స్లో కట్ అవుతోంది. ఎగ్జిట్ వద్ద స్వైప్ చేయకుండా తిరిగి బయలు దేరిన స్టేషన్కు వెళ్తే స్మార్ట్ కార్డులో చార్జి చూపించడం లేదు. దీంతో ఇదేదో బాగుంది కదా అనుకుంటూ నగర వాసులు స్మార్ట్ కార్డులు కొనుగోలు చేసి జాలీగా షికారు చేశారు. ఇలా..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…