Categories: FeaturedHealth News

ఒక్క గ్లాసు నీళ్ళు ఒంట్లో ఉన్న రోగాలన్నీ మాయం..!

బార్లీ గింజలను బీర్ల తయారీలో ఉపయోగిస్తారు .అయితే ఈ గింజలను ఉడకబెట్టిన నీటితో చాలా అనారోగ్యాలు తగ్గుముఖం పడుతాయి.ఒక లీటరు నీటిలో గుప్పెడు బార్లీ గింజలు బాగా మరగబెట్టాలి ఇలా మరగబెట్టిన నీటిలో కొంచెం నిమ్మరసం గానీ కొంచెం తేనె గానీ కలుపుకొని ప్రతిరోజూ త్రాగడం వలన శరీరంలోని విషపదార్థాలు మూత్రం రూపంలో బయటకు పోతాయి అలాగే పెద్దప్రేగు శుభ్రపడుతుంది .కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.అలాగే కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ అజీర్తి మలబద్దకం ఇవన్నీ తగ్గిపోతాయి .బాగా వేడి చేసినవారు ఈ నీరు తీసుకుంటే మంచిది .వీటిలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి ఇవి కీళళనొప్పులను మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.మధుమేహం ఉన్నవారు ఈ నీరు త్రాగడం బీటా గ్లకో కన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది.దీనితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.అలాగే బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది

జీర్ణక్రియను మేరుగుపరుస్తుంది.శరీరంలోనీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే బీపీ కూడా అదుపులో ఉంటుంది. గర్భిణీలు మూత్రాశయ సమస్యలు ఉన్నవారు ఈ నీరు త్రాగడం మంచిది.అలాగే కిడ్నీ లో రాల్ను కూడా కరిగిస్తారు.బార్లీ నీళ్లు బాలింతలు త్రాగితే పాలు బాగా పడతాయి.ఈ నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటలు ఈ నీరు త్రాగడం వలన బరువు తగ్గుతారు.

telugudesk

Recent Posts

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…

53 minutes ago

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…

58 minutes ago

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…

1 hour ago

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…

1 hour ago

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…

2 hours ago

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…

3 hours ago