బార్లీ గింజలను బీర్ల తయారీలో ఉపయోగిస్తారు .అయితే ఈ గింజలను ఉడకబెట్టిన నీటితో చాలా అనారోగ్యాలు తగ్గుముఖం పడుతాయి.ఒక లీటరు నీటిలో గుప్పెడు బార్లీ గింజలు బాగా మరగబెట్టాలి ఇలా మరగబెట్టిన నీటిలో కొంచెం నిమ్మరసం గానీ కొంచెం తేనె గానీ కలుపుకొని ప్రతిరోజూ త్రాగడం వలన శరీరంలోని విషపదార్థాలు మూత్రం రూపంలో బయటకు పోతాయి అలాగే పెద్దప్రేగు శుభ్రపడుతుంది .కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.అలాగే కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ అజీర్తి మలబద్దకం ఇవన్నీ తగ్గిపోతాయి .బాగా వేడి చేసినవారు ఈ నీరు తీసుకుంటే మంచిది .వీటిలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి ఇవి కీళళనొప్పులను మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.మధుమేహం ఉన్నవారు ఈ నీరు త్రాగడం బీటా గ్లకో కన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది.దీనితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.అలాగే బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది
జీర్ణక్రియను మేరుగుపరుస్తుంది.శరీరంలోనీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే బీపీ కూడా అదుపులో ఉంటుంది. గర్భిణీలు మూత్రాశయ సమస్యలు ఉన్నవారు ఈ నీరు త్రాగడం మంచిది.అలాగే కిడ్నీ లో రాల్ను కూడా కరిగిస్తారు.బార్లీ నీళ్లు బాలింతలు త్రాగితే పాలు బాగా పడతాయి.ఈ నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటలు ఈ నీరు త్రాగడం వలన బరువు తగ్గుతారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…