Categories: General News

క్రైస్తవం లోకి మతం మారిన వ్యక్తి ఎస్.సి (SC) సర్టిఫికెట్ ను రద్దు చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్


రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కి చెందిన శ్రీ గంటీల జాన్ అలియాస్ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారిన తరువాత కూడా షెడ్యులు కులస్తుడు గా చలామణి అవుతూ అధికారిక పత్రాలలో మార్పు చేసుకోకుండా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ లను దుర్వినియోగ పరుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదును స్వీకరించన ప్రభుత్వ యంత్రాంగం తగిన విచారణ జరిపి ఎస్ సి సర్టిఫికెట్ తొలగించి బీసీ సి సెర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, జాతీయ ఎస్ సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి కో కన్వీనర్ పాపరాయుడు గారు శంషాబాద్ కి చెందిన జాన్ రాజ్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు అయి కూడా చట్టాలని రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా దళితుల కి చెందాల్సిన రిజర్వేషన్ ని దుర్వినియోగం చేస్తున్నాడు అని అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకుని తన SC సర్టిఫికెట్ తొలగించి జాన్ రాజు కి బీసీ సి సెర్టిఫికెట్ ఇవ్వమని శంషాబాద్ తహసీల్దార్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు 15-10-2012, 20-01-2013, 23-09-2013 మరియు 30-6-2016 తేదీలలో ఇవ్వడం జరిగింది.

దీనిపై వివిధ సందర్బాలలో తగిన విచారణ జరిపిన జిల్లా స్థాయి విచారణ కమిటీ – DISTRICT LEVEL SCRUTINY COMMITTEE ( DLSC) జాన్ రాజు అనే వ్యక్తి నిజమయిన దళితుడు కాదని అతనిని క్రైస్తవుడి గా నిర్ధారించుకుని, అతని SC సెర్టిఫికెట్ ని రద్దు చేసి అతనికి BC C సర్టిఫికెట్ మంజూరు చేసింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago