డచ్ లోని తూర్పు ఆమ్ స్టార్ డాం లోనీ పోలీస్ లకు ఒక వింత అనుభవం ఎదురైంది.అక్కడ ఒక ఫ్లాట్ లో మహిళ ఉరేసుకొని చనిపోయిందని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టినా సరే తలుపులు తీయకపోవడంతో ఆ మహిళ నిజంగానే ఉరేసుకొని చనిపోయిందని భావించి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.అక్కడ ఉన్నదాన్ని చూసి వారు నివ్వెరపోయారు. జరిగిందేమిటీ అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ లో కొంతమంది యువకులు ఉంటున్నారా వారు ఎదురుగా ఫ్లాట్ లోకి చూస్తే అక్కడ ఒక మహిళ ఉరేసుకొని కొన్ని గంటలుగా వేలాడుతున్నట్టు గమనించి పోలీస్ లకు ఫోన్ చేసి చెప్పారు.దీంతో అక్కడకు వచ్చిన పోలీస్ లు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వేలాడుతున్నాయి మనిషి కాదు బొమ్మ అని తేలింది .దీంతో పోలీస్ లు షాక్ కి గురయ్యారు .ఈ విషయాన్ని మీడియా తో పంచుకుంటూ అది బొమ్మ అయింది కాబట్టి సంతోషంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…