అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పక కొటిశ్వరులు అవుతారు.ఒక నీటి కొబ్బరికాయను ఐదు సమాన భాగాలుగా చేసి సాయంత్రం పూజ సమయంలో శివుని ముందు పెట్టి మనస్సులోని కష్టాలు ,ఇబ్బందులు అన్ని దేవునికి చెప్పుకొని రాత్రి పడుకునే ముందు కొబ్బరికాయను కిటికీ ముందు పెట్టి పడుకోవాలి.పొద్దున్నే ఇంటికి దూరంగా పెట్టెయ్యాలి.అమావాస్య రాత్రి 8 బాదం పప్పులు ,8 కాటుక డబ్బాలను ఒక నల్లటి వస్త్రంలో కట్టి ఏదైనా పాత డబ్బాలో పెట్టి పైన పెట్టెయ్యాలి.ఇలా చేస్తే వెంటనే మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడుతాయి.అమావాస్య రోజు ఏదైనా నీటి ప్రాంతంలో గోధుమ పిండితో చేసిన ఉండలను చేపలకు వేయండి,మీ ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి..
వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…