అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పక కొటిశ్వరులు అవుతారు.ఒక నీటి కొబ్బరికాయను ఐదు సమాన భాగాలుగా చేసి సాయంత్రం పూజ సమయంలో శివుని ముందు పెట్టి మనస్సులోని కష్టాలు ,ఇబ్బందులు అన్ని దేవునికి చెప్పుకొని రాత్రి పడుకునే ముందు కొబ్బరికాయను కిటికీ ముందు పెట్టి పడుకోవాలి.పొద్దున్నే ఇంటికి దూరంగా పెట్టెయ్యాలి.అమావాస్య రాత్రి 8 బాదం పప్పులు ,8 కాటుక డబ్బాలను ఒక నల్లటి వస్త్రంలో కట్టి ఏదైనా పాత డబ్బాలో పెట్టి పైన పెట్టెయ్యాలి.ఇలా చేస్తే వెంటనే మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడుతాయి.అమావాస్య రోజు ఏదైనా నీటి ప్రాంతంలో గోధుమ పిండితో చేసిన ఉండలను చేపలకు వేయండి,మీ ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…