ఫిధా సినిమా తర్వాత సాయిపల్లివి క్రేజ్ ఓ రెంజ్ కి పెరిగిపోయింది.. కానీ కొత్త కొత్త సినిమాలకు కమిట్ అయ్యే విషయాలలో ఈ భామ చాల జాగ్రత్తలు తీసుకుంటుందని, రెమ్యునరేషన్ కంటే కధలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నది అని వార్తలు వినిపించాయి.. అంతే కాదు ఇప్పుడు ఉన్న పరిస్తితులలో టాలీవుడ్ నుంది సాయిపల్లవిని ఒప్పించేది దిల్ రాజు ఒక్కడే అని అందుకే అయన నిర్మిస్తున్న సినిమాల్లో మాత్రమే నటిస్తుంది అని ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటుంది.. నాని కి జోడిగా తెరకెక్కుతున్న ంఛా సినిమా సుపర్ హిట్ అవుతుంది అనే టాక్ వినిపిస్తుంది.. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఒక చిన్న గొడవ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.. అసలు షూటింగ్ లో ఏం జరిందో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…