ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. 2017 నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018 జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్ఆర్బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది రైల్వే శాఖ.
ఖాళీల వివరాలు:
సికింద్రాబాద్ – 3,210,
అహ్మదాబాద్- 455,
అజ్మీర్-645,
అలహాబాద్ -1321,
బెంగళూరు-890,
బోపాల్ -625,
భువనేశ్వర్ -745,
బిలాస్పూర్ -1341,
చండీగఢ్ – 961,
గోరఖ్పూర్- 95,
గౌహతి- 445,
చెన్నై -1423,
జమ్మూ, శ్రీనగర్ -812,
కోల్కతా- 1786,
మాల్దా -178,
ముంబై -3,624,
ముజఫర్పూర్- 878,
పాట్నా -1371,
రాంచీ -2210,
సిలిగురి- 445,
తిరువనంతపురం- 341.
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…