ఈమధ్య చిన్న చిన్న మనస్పర్ధలకు ప్రాణాలను తీసుకోవటం, ఇంకొకరి ప్రాణాలు తీసేయ్యటం రెండూ పరిపాటి గా మారాయి…సంసారం లో ఏ చిన్న గొడవ వచ్చిన, అత్త పోరు పెట్టినా, భర్త బదులు ఇవ్వకపోయినా తీవ్రమనస్తాపానికి లోనయ్యి ఎటూ తాళలేక చివరికి మరణమే శరణ్యమని భావించి తమ ప్రాణాలను తామే తీసుకోవడమే కాకుండా, ఏమి తెలియని చిన్నారి పసిగుడ్డుల గొంతులను నులిమేస్తున్నారు అమాయకపు తల్లులు… తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మంచిర్యాల జిల్లాలోని నన్పూర్ మండలంలో చోటు చేసుకుంది… ఇక పూర్తి వివరాలలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…