టాలీవుడ్ తాజా సంచలన తార శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది.తెలుగు పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను వాడుకొని వదిలేశాడు అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇప్పటికే పలు వివాదాలతో సంచలనం సృష్టిస్తున్న ఈమె తాజాగా నేషనల్ మీడియాకి ఎక్కి దగ్గుబాటి కుటుంబంపై ఆరోపణలు చేసింది.
ఇన్నాళ్లు ఓ అగ్ర నిర్మాత కొడుకు అంటు వస్తున్న శ్రీరెడ్డి నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేరుగా సురేష్ బాబు పేరు బయటికి చెప్పేసింది.శ్రీరెడ్డి సరేష్ బాబు కొడుకు అని చెప్పింది కాని అతని పేరు మాత్రం చెప్పలేదు. సురేష్ బాబుకు ఇద్దరు కుమారులు రానా , అభిరాం అన్న విషయం తెలిసిందే . మొన్న ఫిలిం చాంబర్ వద్ద అర్థ నగ్న ప్రదర్శర చేసిన శ్రీరెడ్డిపై మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వ అని తెగేసి చెప్పింది.దీనిపై స్పందించిన శ్రీరెడ్డి మా అసోసియేషన్ నాకు సభ్యత్వం ఇవ్వమని చెప్పడం చెస్తే ..నీకు జరిగిన అన్యాయం ఏంటి ? అని ఒక్కరు కూడా అడగలేదని తన ఆవేదనను జాతీయా మీడియాకు చెప్పుకుంది..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…