దేశంలో బాబాలు, పాస్టర్లు, ఇతర మతాల్లోని కొంతమంది భక్తి ముసుగులో రక్తి కార్యక్రమాలను రక్తి కట్టిస్తున్నారు. దేవుడిపై విశ్వాసం పేరుతో మహిళలను లోబరుచుకుని, వారికి మాయమాటలు చెప్పి, కామవాంఛలకు వాడుకుంటున్నారు. తమిళనాడులోని మర్తండం గ్రామ చర్చిలో ఈ కాముక పాస్టర్ ఆడవాళ్ళను లోబరుచుకుని ఇలాంటి నీచానికి పాల్పడుతున్నాడు. కొంతమంది భక్తులు వాడి వేధింపులు పడలేక అక్కడే సీసీ కెమెరా పెట్టి ఈ భాగోతాన్ని బట్టబయలు చేశారు. ప్రస్తుతం ఆ పాస్టర్ పరారీలో వున్నాడు. పోలీసులు వాడి కోసం జల్లెడ పడుతున్నారు
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…