ఆంద్రప్రదేశ్ మంత్రాలయం ఆలయ భూముల బహిరంగ వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ మఠం నిర్వాహకులు. ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేసారు. 2017లోనే మఠం ఆలయ భూముల అమ్మకం ప్రారంభించామని, అయితే భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆలయ నిర్వాహకులు.
అయితే కరోనా నేపధ్యంలో కాస్త ఆలస్యమైందని, తాజగా నివర్ తుఫాను రాష్ట్రానికి సమీపిస్తున్న దృష్ట్యా రైతుల గురించి ఆలోచించి ఈ వేలం ప్రక్రియను కొద్దిరోజులు నిలిపివేస్తున్నట్టు ప్రకరించారు. ఈ వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…