స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వారికి ఒక శుభవార్త..మన బ్యాంకు అకౌంట్ నుండి వేరే బ్యాంకు కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యాలనికున్నపుడు..మనం అప్పుడు NEFT,RTGS.IMPS లాంటి సౌకర్యాలను ఉపయోగిస్తూ ఉంటాం..ఈ సర్వీసెస్ ఉపయోగించినప్పుడు మనకి కొంత ఛార్జ్ అనేది పడుతుంది..ఇప్పుడు SBI ఈ ఛార్జ్ ని 75 % తగ్గిస్తుంది..ఈ తగ్గింపు మనకి జూలై 15th నుండి అమల్లోకి వచ్చింది..
ఛార్జ్ ల వివరాలు..
ఈ ఛార్జ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్,మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వారికి వర్తిస్తాయి..ఇంత ముందు NEFT ఉపయోగానించినప్పుడు మనం 10,000 ట్రాన్స్ఫర్ చేస్తే రెండు రూపాయులు కట్ అవుతుండే..ఇప్పుడు ఒక్క రూపాయి మాత్రమే కట్ అవుతాయి..తరువాత 10,000 లా నుండి ఒక లక్ష ట్రాన్స్ఫర్ చేస్తే 4 రూపాయలు కట్ అవుతుండే..ఇప్పుడు రెండు రూపాయలు మాత్రమే కట్ అవుతాయి..ఇప్పుడు RTGS నుండి అప్పుడు ఎవరైతే రెండు లక్షల నుండి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి 20 రూపాయి కట్ అయ్యేది..ఇప్పుడు 5 రూపాయిలు మాత్రమే కట్ అవుతాయి ..ఎవరైతేఐదు లక్షల పైన ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి 40 రూపాయి కట్ అయ్యేది..ఇప్పుడు 10 రూపాయిలు మాత్రమే కట్ అవుతాయి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…