దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 30పైసలు పెరిగింది. చమురు సంస్థలు ధరలను సవరించడంతో.. డిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.81కి లభిస్తోంది. డీజిల్ రూ.89.13కి చేరింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లో లీటర్ పెట్రోల్ ఇప్పటికే వంద మార్కును దాటింది.
ఇక రాజస్థాన్లో శ్రీగంగానగర్లో వంద మార్కు దాటిన పెట్రోల్ను ప్రస్తుతం రూ.110.04కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీజిల్ ధర రూ.102.42గా ఉంది. ఆయా రాష్ట్రాల స్థానిక పన్నుల (వ్యాట్) ఆధారంగా ఈ ధరల్లో మార్పులుంటాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…