Categories: FeaturedMovie News

షాకింగ్: చైతు,సమంత ల రిసెప్షన్ కాన్సిల్ ??…కారణం తెలిస్తే షాక్ అవుతారు!

సమంత చైతు ల పెళ్ళి గోవాలో రెండు సంప్రదాయలలో రెందు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఆ పెళ్ళికి ఎవ్వరిని పిలవలేదని కేవలం అక్కినేని, దగ్గుపాటి, సమంతల కుటుంబాలు మాత్రమే హజరవుతారని నాగార్జున ముందే ప్రకటించాడు.. రిసెప్షన్ మాత్రం అందరిని పిలిచి అభిమానుల కోసం హైదరబాద్ లో ఘనంగా చేస్తా అని చేప్పేడు..కానీ ఇప్పుడు రిసెప్షన్ పై పలు విమర్షలు వస్తున్నాయి.. టాలీవుడ్ సెలబ్రెటీ లను అందరిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇద్దం అనుకున్నా నాగార్జున ఇప్పుడు రిసెప్షన్ ని క్యాన్సిల్ చేశాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. చైతు సమంతా లకు అలాంటి ఆడంభరాలు ఇష్టం లేవని సమంతానే నాగ్ కి సున్నితంగా చెప్పింది ఒప్పించిది అని అంటున్నారు.. ఇంక రిసెప్షన్ ఖర్చుకు అయ్యేది అంతా తన ప్రత్యుష ట్రస్ట్ కు లేదా ఇంకా వేరే ఎదైనా సామాజిక సహయం కోసం ఆ డబ్బును ఉపయోగించమని నాగ్ ని కోరిందట సమంత.. ఈ వార్త నిజమో లేక రూమర్ నో తెలియదు కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం సమంత ఆలోచనలు జస్ట్ సూపర్ అంటున్నారు.. తన వ్యక్తిగత ఆనందాన్ని కూడా వదిలేసి పూర్ కి సహయం చేయాలి అనుకున్న సమంత వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది..

telugudesk

Recent Posts

అషు రెడ్డి కేసులో భారీ ట్విస్ట్.. రూ.10 కోట్ల మోసం ఆరోపణలు

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

42 minutes ago

కామన్వెల్త్‌లో తెలుగు అమ్మాయి జోరు.. గోల్డ్, సిల్వర్‌తో చరిత్ర!

సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…

1 hour ago

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

10 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

10 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

10 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

10 hours ago