తాజగా యూపీ కాన్పూర్లోని ఐటీ శాఖ అధికారుల పరిశీలనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వారి లెక్కల ప్రకారం కాన్పూర్ నగరంలోని రోడ్ల పక్కన పండ్లు అమ్ముకునే వారు , పాన్షాపులు, చిన్న కిరాణాషాపు మరియూ రోడ్ల మీద తిరుగుతూ సమోసాలు, ఖారా పొట్లాలు వంటి చిరుతిళ్లు అమ్మేవారితూ పాటూ అక్కడ అడుక్కునే వాళ్ళు, చెత్త ఏరుకునే వారిలో 256 మంది కోటీశ్వరులున్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.
ఇక ముఖ్యంగా చెత్త ఏరుకునే వారిలో కొందరికి మూడు కన్నా ఎక్కువగా కార్లు ఉన్నట్లు తేల్చారు. వీరంతా గత ఐదేళ్లుగా రూపాయి పన్ను కూడా కట్టడం లేదని గుర్తించారు. ఈ 256 మంది గత ఐదేళ్లలో రూ.375 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు తేల్చారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…