యుగాంతం వాదన మరోసారి తెరపైకి వచ్చింది. కాన్ స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్. నిబిరు అనే గ్రహం ఢీకొట్టి….భూమి నామరూపాలు లేకుండా పోతుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. యుగాంతం గురించి చాలా ఏళ్లుగా వాదిస్తున్న డేవిడ్….ఈ సారి డేట్ తో సహా ప్రకటించారు. సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్యలో నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి వస్తుందని, దాని గురుత్వాకర్షణ శక్తికి…భూమి అంతమవడం ఖాయమంటున్నారు. అయితే డేవిడ్ వాదనలు నాసాతో పాటూ పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. చిన్న చిన్న గ్రహ శకలాలు భూ కక్ష్యలోకి రావడం మామూలు విషయమేనని, కానీ వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగదంటున్నారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…