హైదరాబాద్ నగర పార్కుల్లో ప్రేమికులు రెచ్చిపోతున్నారు.. ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే తంతు నడుస్తుంది.. ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన ఈ పనులు ఆగడం లేదు.. గత కొన్ని నెలల క్రితం పార్కుల చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. కానీ ఎన్ని చేసిన ప్రేమికులు ఆగడం లేదు.. ఏదో ఒక రకంగా దారి వెతుకుంటూ పాడు పనులు చేస్తున్నారు.. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు… ఈ ప్రాంతాల్లో సందర్శకుల మాట ఎలా ఉన్నా, సెక్యూరిటీ గార్డుల ప్రోత్సాహంతో సాయంత్రానికి ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షలు వాలిపోయి, సినిమాల్లో కనిపించని రొమాంటిక్ సీన్లను చూపిస్తున్నాయి..
హోటళ్లపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో, లవర్స్ పార్కులను ఆశ్రయిస్తున్నారు.. అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా చేతికి అందినంత డబ్బులు వసూలు చేసి సీక్రెట్ ప్లేస్ లను చూపిస్తున్నారని తెలుస్తోంది. ఎవరికీ కనిపించని పోదల మాటు ప్రాంతాన్ని చూపి, ఓ గంట పాటు అటు ఎవరినీ రాకుండా చూసుకోవాలంటే రూ.500, ఆపై చాటుగా ఉండే స్థలాలైతే రూ. 50 నుంచి రూ. 200 వరకూ సెక్యూరిటీ గార్డులు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…