పూజ సమయంలో శంఖం మరియు గంట అన్ని గదుల్లో మ్రోగించాలి.ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అన్ని ద్రుష్ట శక్తులు,దరిద్రం భయటకు వెళ్ళిపోతుంది,లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుంది.దీపావళి రోజున నూనె దీపాలను వెలిగించాలి.ఒక నూనె దీపాన్ని వెలిగించి అందులో ఒక లవంగాన్ని వేసి దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయం దగ్గరకి వెళ్లి హనుమంతునికి హారతి ఇవ్వండి.దీపావళి రోజున శివునికి బియ్యం సమర్పించండి.బియ్యం వెలిగి ఉండకూడదు,అన్ని సంపూర్ణంగా ఉండాలి.పూజలో పసుపు రంగు గవ్వలు ఉంచండి.ఇలా చేస్తే లక్ష్మి దేవి తొందరగా ప్రసన్నం అవుతుంది.మీ ధన సంబంధిత సమస్యలు తీరుతాయి.పూజ సమయంలో పసుపు కుంకుమ కూడ పెట్టాలి.పూజ అయిపోయాక పసుపు కొమ్ముని మీరు డబ్బు దాచే చోట పెట్టాలి.
మీ దగ్గరలో లక్ష్మి దేవి గుడి ఉంటె వెళ్లి దీపావళి రోజు గులాబి సుగంధం కలిగిన అగరబత్తి లను దానం ఇవ్వాలి.దీపావళి రోజు అమావాస్య కాబట్టి రాగి చెట్టుకు నీరు పోయండి.ఇలా చేస్తే శని దోషం ,కాల సర్ప దోషం తొలిగిపోతాయి.పూజలో లక్ష్మి యంత్రం ,కుబెర యంత్రం ,శ్రీ యంత్రం తప్పక పెట్టాలి.రావి చెట్టు మొదట్లో నూనె దీపం వెలిగించి వెనుకకు తిరగకుండా రావాలి.ఒక పెద్ద దీపం వేసి దాని చుట్టూ తొమ్మిది నూనె దీపాలు పెట్టాలి.ఇలా చేస్తే లక్ష్మి దేవి మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తుంది,అంతా మంచే జరుగుతుంది..!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…