కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు : అమిత్ షా

తెలంగాణ రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ తెలంగాణా రాష్ట్ర బీజీపీ నేతలతో వ్యాఖ్యానించారు. అందువల్ల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. తాజగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి.

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు : అమిత్ షా
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు : అమిత్ షా

ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదేవిధంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ చెప్పారు. ఇక 2014 లో కూడా తొలిసారి సీఎం అయిన కేసీఆర్ అయన పదవీకాలం ముగియకముందే ముదస్తూ ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే.. తాజాగా అదే మరోసారి పునరావృతం అవబోతుందని వార్తలతో తెలంగాణా రాజాకీయాలు వేడెక్కాయి..