Analyst Damu Balaji : రాజకీయా పార్టీలు ఒకరి పై మరొకరు బురద జల్లుకోవడం మాములే. అయితే నేటి రాజకీయాలలో వాళ్ళ సిద్ధాంతాల గురించి విమర్శలు చేయడం మానేసి వ్యక్తిగత హననం మొదలు పెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి పార్టీ తన ప్రత్యర్థి పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితం మీద విమర్శలను ఎక్కుపెడుతున్నారు. ఆ దశలో చనిపోయిన వారి గురించి కూడా విమర్శలను గుప్పించడం అందుకు సోషల్ మీడియను మద్యమంగా వాడేసుకుంటున్నారు. తాజాగా దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి గురించి ఇలాంటి ఒక వార్తే ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.
వైస్సార్ కు ఆ హీరోయిన్ తో అఫైర్….
రాజశేఖర్ రెడ్డి గారికి చెన్నై లో ప్రస్తుతం ఇంకా ఉన్న ఒకప్పటి హీరోయిన్ తో అఫైర్ ఉందని ఒక పాత్రికేయుడు మీడియా తో చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అయింది. ఒకప్పటి తెలుగు హీరోయిన్ అయినా ఆమెను రాజశేఖర్ రెడ్డి ఇష్టపడి బలవంతంగా అఫైర్ నడిపడని ఆమెకు ఇష్టం లేకపోయినా అతనితో అక్రమ సంబంధం నడిపిందని ఆమె భర్తను కూడా బెదిరించి ఈ వ్యవహారం నడిపాడని వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడంటూ అతను చెప్పారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో ఆమె బొట్టు గాజులు తీసేస్తుందని జగన్ ముందే ఫోన్లో అలాంటి పని చేయవద్దని ఇక్కడి రావద్దని చెప్పి కొడుకు భవిష్యత్ చూసుకుంటామని హామీ ఇచ్చి ఆమెను బెదిరిచ్చినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు.
ఇది అపద్దమని చాలా మంది అనొచ్చు నిజం కాదని వైస్సార్ కుటుంబం వారిని చెప్పమనండి . నేను వైస్సార్ అభిమాని కానీ ఈ విషయం జరిగింది అంటూ ఆయన చెప్పారు. ప్రస్తుతం జనసేన లో కొనసాగుతున్న ఆ వ్యక్తి మాటల గురించి బాలాజీ చెబుతూ ఇలా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏమిటి ఇలాంటి వ్యక్తిగత విమర్శల పర్వం ఎవరు మొదలు పెట్టిన ఇలా ఏ పార్టీ వ్యక్తులు మాట్లాడిన తప్పే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…