కరోనాను కట్టడి చేసేందుకు తానూ తాయారు చేసిన మందుపై ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు ఆనందయ్య. ఈరోజు మీడియాతో మాట్లాడిన అయన తన మందు ముమ్మాటికీ ఆయుర్వేదమే అని కుండబద్దలు కొట్టారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నానని తెలిపారు ఆనందయ్య.
తను ప్రజల మేలుకోసమే ఈ మందును తయారు చేసానని అంతకు మించి మరో ఉద్దేశ్యం తనకు లేదని తెలిపారు. అయితే వేల మందికి మందు తయారు చేయాలి అంటే కాస్త సమయం పడుతుందని ఆయన అన్నారు. మరోవైపు హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితిపై మాట్లాడుతూ కోటయ్యకు మందు వేసి నాలుగైదు రోజులు అయిందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారన్నది ఆబద్ధం. నా మందువల్ల తనకు అలా అయ్యిందని చెప్పలేమని అన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిని కట్టడి చేయాలని కోరారు.
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…
ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…
వేసవి కాలంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీపై ఆధారపడుతున్నారు. ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ గంటల తరబడి ఏసీలో…
వేసవి కాలంలో దాహం తీర్చే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది…
ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…