కరోనాను కట్టడి చేసేందుకు తానూ తాయారు చేసిన మందుపై ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు ఆనందయ్య. ఈరోజు మీడియాతో మాట్లాడిన అయన తన మందు ముమ్మాటికీ ఆయుర్వేదమే అని కుండబద్దలు కొట్టారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నానని తెలిపారు ఆనందయ్య.
తను ప్రజల మేలుకోసమే ఈ మందును తయారు చేసానని అంతకు మించి మరో ఉద్దేశ్యం తనకు లేదని తెలిపారు. అయితే వేల మందికి మందు తయారు చేయాలి అంటే కాస్త సమయం పడుతుందని ఆయన అన్నారు. మరోవైపు హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితిపై మాట్లాడుతూ కోటయ్యకు మందు వేసి నాలుగైదు రోజులు అయిందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారన్నది ఆబద్ధం. నా మందువల్ల తనకు అలా అయ్యిందని చెప్పలేమని అన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిని కట్టడి చేయాలని కోరారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…