Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈమె వెళ్లి వరుసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర నటిగా ఈమె వరుస అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
కెరియర్ పరంగా అనసూయ క్షణం పాటు తీరిక లేకుండా కడుపుతో ఉన్నారు ఇలా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అనసూయ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. కుక్కలా విశ్వాసం లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి.. కానీ మనిషిలా లేని కుక్కల్ని మాత్రమే నమ్మండి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ద్వారా అనసూయ మనుషుల కంటే ప్రస్తుత కాలంలో జంతువుల చాలా విశ్వాసంగా ఉంటున్నాయి అన్న ఉద్దేశంతోనే చేశారని తెలుస్తోంది.
జంతువులకే విశ్వాసం..
ఇలా మనుషులలో విశ్వాసం లేదని మనుషుల ఆలోచన ధోరణి సరిగా లేదని మనుషులతో పోలిస్తే జంతువులే మనుషుల పట్ల విశ్వాసం చూపుతున్నాయని ఈమె పరోక్షంగా ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ నటిస్తున్న సంగతి తెలుస్తుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “జననాయగన్” సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ…
విద్యపై పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులైనా అడ్డుకావని మరోసారి నిరూపించిన వ్యక్తిగా రాజస్థాన్కు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్…
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు…
సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామి చందనోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే…
టాలీవుడ్లో తాజాగా విడుదలైన సినిమా వేడుకలో జరిగిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మృణాళ్…
భారత సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు అలరించిన గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని…