Health News

ఫోన్ ఎక్కువ వాడితే ఎలాంటి సమస్య వస్తుందో తెలుసా?

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావడం వల్ల 24 గంటలు ఇంట్లో కంప్యూటర్లముందు, సెల్ ఫోన్లలో జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డారు. బయట మిత్రులతో కలవడానికి వీలులేదు, స్కూలు, ఆఫీసులు కూడా మూతపడటంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యి వారికి ఏం చేయాలో దిక్కుతోచక చాలామంది సెల్ ఫోన్ లోనే వారి జీవితాన్ని గడుపుతున్నారు. అయితే సెల్ ఫోన్ అతిగా వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని విషయం మనకు తెలిసిందే.సెల్ ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల కేవలం ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి.

సాధారణంగా కొందరు చేతులపై లేదా మొహం పై చర్మం మొత్తం వాడిపోయే తెల్లని మచ్చలుగా ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి సమస్య సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా ఏర్పడుతుంది. అదేవిధంగా రాత్రి సమయంలో కొందరు లైట్ ఆఫ్ చేసి సెల్ ఫోన్ లో వీడియోలను చూడడం చేస్తుంటారు. ఈ విధంగా చూడటం వల్ల మన కళ్ళ చుట్టూ మడతలు ఏర్పడటానికి దారితీస్తాయి.

మనం సెల్ ఫోన్లలో ఎక్కువ సమయం పాటు మన మొబైల్ అధికంగా వేడి అవుతుంది. ఈ విధంగా సెల్ ఫోన్ వేడి అయితే మన శరీరంలో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువయిపోతుంది. ఇందువల్ల స్కిన్ టోన్ అన్ఈవెన్‌గా మారడమే కాకుండా ఫేస్ అంతా నల్లని మచ్చలు వస్తాయి.

యూవీఏ, యూవీబీ లైట్‌తో పోలిస్తే బ్లూ లైట్ స్కిన్‌కి ఇంకా లోపలికి చొచ్చుకుపోతుంది. దీని కారణంగా
స్కిన్ టోన్‌తో పాటు ఇతర చర్మ సమస్యలు  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఫోన్ లో ఏవైనా వీడియోలు చూసేటప్పుడు వీలైనంత వరకు ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించుకునే చూడటం వల్ల ఈ సమస్య నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గేమింగ్‌కే పరిమితం కాదు… వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో వర్చువల్ రియాలిటీ కొత్త దారి

వర్చువల్ రియాలిటీ (VR) అంటే ఇప్పటివరకు ఎక్కువ మందికి గుర్తొచ్చేది వీడియో గేమ్స్ లేదా యువత వినోదం మాత్రమే. అయితే…

3 minutes ago

కాళ్ల తిమ్మిర్లు లైట్ తీసుకుంటే ప్రమాదం.. సైలెంట్‌గా ప్రాణాలు తీసే వ్యాధి సంకేతమా?

రోజంతా పని చేసి ఇంటికి వచ్చేసరికి కాళ్లు బరువెక్కినట్టు అనిపించడమా? రాత్రి పడుకున్నాక పిక్కలు పట్టినట్టుగా నొప్పి వేధించడమా? చాలా…

11 minutes ago

క్యాబ్ లో బాలుడిని మర్చిపోయిన తల్లితండ్రులు..అస్సలు ఏమైందంటే..?

బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…

1 hour ago

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

1 hour ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

1 hour ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

2 hours ago