Nayanatara: సినీ నటి నయనతార గత రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతుల పెళ్లి చేసుకున్నటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులకు మారిపోయారు. ఇలా వీరీద్దరు సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.
అయితే పెళ్లికి ముందే వీరు సరోగసి ప్లాన్ చేశారని అందుకు తగ్గ ఆధారాలు అన్నింటిని కూడా చూపించడంతో ఈ వివాదం కాస్తా సద్దుమణిగింది కానీ నయనతార హీరోయిన్గా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈమె పిల్లల్ని కంటే కనుక తాను అందం కోల్పోవాల్సి ఉంటుందని తద్వారా కెరియర్ కూడా కోల్పోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సరోగసి ద్వారా పిల్లలని ప్లాన్ చేశారంటూ చాలా వార్తలు వచ్చాయి..
తాజాగా ఈ వార్తలు గురించి వేణు స్వామి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నయనతార అందం కాపాడుకోవడం కోసమే పిల్లలని సరోగసి ద్వారా కన్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఇవన్నీ కూడా ఒట్టి డ్రామాలే అంటూ ఈయన కొట్టి పారేశారు. అసలు విషయం ఏమిటంటే నయనతార జాతకంలో అసలు సంతాన యోగమే లేదు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్య సమస్య..
ఆమె జాతకం ప్రకారం తనకు సంతాన యోగం లేదు తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అందుకే సంతానం కలగాలని సంతానం కలగకపోవడంతోనే ఆమె సరోగసి ద్వారా తల్లిగా మారారు అంటూ ఈయన అసలు విషయం తెలియజేశారు. వేణు స్వామి నయనతార గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…