Nayanatara: సినీ నటి నయనతార గత రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతుల పెళ్లి చేసుకున్నటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులకు మారిపోయారు. ఇలా వీరీద్దరు సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.
అయితే పెళ్లికి ముందే వీరు సరోగసి ప్లాన్ చేశారని అందుకు తగ్గ ఆధారాలు అన్నింటిని కూడా చూపించడంతో ఈ వివాదం కాస్తా సద్దుమణిగింది కానీ నయనతార హీరోయిన్గా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈమె పిల్లల్ని కంటే కనుక తాను అందం కోల్పోవాల్సి ఉంటుందని తద్వారా కెరియర్ కూడా కోల్పోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సరోగసి ద్వారా పిల్లలని ప్లాన్ చేశారంటూ చాలా వార్తలు వచ్చాయి..
తాజాగా ఈ వార్తలు గురించి వేణు స్వామి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నయనతార అందం కాపాడుకోవడం కోసమే పిల్లలని సరోగసి ద్వారా కన్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఇవన్నీ కూడా ఒట్టి డ్రామాలే అంటూ ఈయన కొట్టి పారేశారు. అసలు విషయం ఏమిటంటే నయనతార జాతకంలో అసలు సంతాన యోగమే లేదు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్య సమస్య..
ఆమె జాతకం ప్రకారం తనకు సంతాన యోగం లేదు తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అందుకే సంతానం కలగాలని సంతానం కలగకపోవడంతోనే ఆమె సరోగసి ద్వారా తల్లిగా మారారు అంటూ ఈయన అసలు విషయం తెలియజేశారు. వేణు స్వామి నయనతార గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…