వలస కూలీలా తరలింపుపై కేంద్ర కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29, మే 1 న ఇచ్చిన ఆదేశాలపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరిని తరలించాలి అనే అంశంపై రాష్ట్రాలకు మరోసారి కీలక మార్గదర్శకాలు ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ. భారీ సంఖ్యలో ప్రజలు రైల్వే స్టేషన్ల కు చేరుకోవడం మరియు సొంత వాహనాలలో ప్రయాణాలు చేయడానికి సిద్ధపడంతో కేంద్రం స్పష్టత ఇచ్చింది.
ఉద్యోగం, పని మీదో, ఇతర పనుల మీదో ఎవరైతే తమ సొంత ఊరు లేదా, పని చేసే స్థలం నుంచి ఇతర రాష్ట్రాలకు, లాక్ డౌన్ విధించడానికి ముందే వెళ్లి చిక్కుకుపోయారో వారిని మాత్రమే తరలించాలని కేంద్ర హోమ్ శాఖ కాలారిటీ ఇచ్చింది. అంతేతప్ప దేశ వ్యాప్తంగా ప్రయాణాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని, ఇతర ప్రదేశాల్లో ఉన్నవారు అక్కడ సంతృప్తికర సౌకర్యాలు పొందుతుంటే అక్కడ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…