“కరోనా వైరస్..” ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున వైరస్. మన దేశంలో కూడా సెంకడ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే మరికొందరు తమకు కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యలు చేస్తుకున్నవారు మరికొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.
తాజగా ఆంద్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో ఇటువంటి విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందినా లీలాప్రసాద్ (40), భారతీ (38) దంపతులు కాస్త అస్వస్థతకు గురికావడంతో.. వారికీ కరోనా సోకిందనే భయంతో తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతులిద్దరూ వారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా వచ్చినా కూడా వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నా కొందరు మాత్రం అనవసరమైన భయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తనువు చాలిస్తున్నారు.
మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అయితే వాటిలోని కొన్ని భాగాలను మనం పట్టించుకోకుండా…
ఉదయం అలారం మోగగానే లేవాలనిపించక, “ఇంకా ఐదు నిమిషాలు పడుకుందాం” అనిపించడం చాలా మందికి సాధారణ అనుభవం. రాత్రంతా సరిపడా…
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన ట్రెండ్లు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా Instagram వంటి వేదికల్లో “డిటాక్స్ డ్రింక్స్”…
వంటింట్లో నూనె ఎంపిక చిన్న విషయం కాదు. మనం ఏ నూనెతో వంట చేస్తున్నామన్నది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.…
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…