Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ కలర్ ఫోటో సినిమాకు నేషనల్ అవార్డు కొట్టి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇక బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ తన కెరీర్ విశేషాలను, అవమానాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సుహాస్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసాను…
కలర్ ఫోటో సినినకు జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదని, అయితే కరోనా లాక్ డౌన్ సమయం కాబట్టి పోటీ కొంచం తక్కువ ఉంది, అందులోనూ సినిమాలో కలర్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ తో సినిమా సాగుతుంది అందుకే సినిమా జ్యూరి వాళ్లకు నచ్చుతుంది అని మాత్రం అనుకున్నాను అంటూ డైరెక్టర్ సాయి రాజేష్ తెలిపారు. ఇక సినిమాకు హీరో సుహాస్ కు రెమ్యూనరేషన్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.
మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చేసానని, 2.5 లక్షలు అడిగితే ఇచ్చేసానని తనతో ఎలాంటి విబేధాలు లేవంటూ చెప్పారు. బేబీ సినిమా హిట్ అయినపుడు తానే ఫోన్ చేసి తన సినిమా హిట్ అయినంత ఆనంద పడ్డాడు. ఆ మాటల్లోనే తన సంతోషం తెలిసిపోయింది అంటూ సాయి రాజేష్ తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…