Featured

Eluru Incident : ఏ కన్న తల్లీ చేయని పని చేసిన మహిళ… రెండో భర్త దగ్గరికి తన కూతుర్లను పంపి…!

Eluru Incident : మానవజాతి సిగ్గుపడేలా ఏ కన్న తల్లీ చేయకూడని పని ఏలూరులో జరిగింది. కన్నతల్లి అంటే పిల్లలను సంరక్షించుకోవడం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుగా పెట్టి పోరాడుతుంది. అలాంటి తల్లి స్థానంలో ఉన్న ఒక మహిళ తన కన్న బిడ్డల్నే భర్త దగ్గరికి పంపింది. భర్తతో కాపురం చేయించి పిల్లల్ని కూడా కనేలా చేసింది. మొత్తం సమాజం సిగ్గుపడేలాంటి ఈ సంఘటన ఏలూరులో జరిగినది.

కూతుర్లతో బిడ్డలను కన్న వరుసకూ తండ్రి అయ్యే వ్యక్తి…

ఏలూరులోని పెదపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ భర్త 2007లో మరణించడంతో బావ వరుస అయ్యే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మగ బిడ్డను కనాలని లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని భర్త సతీష్ కుమార్ బెదిరించదంతో అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళ వయసుకు వచ్చిన తన కూతుర్ల ద్వారా పిల్లల్ని కనమని తన భర్త సతీష్ వద్దకు పెద్ద కూతురుని పంపింది. ఆ అమ్మాయికి పాప పుట్టగా రెండో అమ్మాయిని పంపింది. ఆ అమ్మాయికి బాబు పుట్టాడు. అయితే పుట్టిన బిడ్డ మరణించడంతో ఆ శిశువును మురికి కాలువలోకి పడేసారు. ఆడపిల్లను తమ బిడ్డగా బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.

అయితే సతీష్ కి ఆ మహిళకు విబేధాలు రావడంతో సదరు మహిళ కూతుర్లను అక్కడే వదిలి పుట్టింటికి వైజాగ్ వెళ్ళింది. ఇక తెలిసిన వ్యక్తికి చిన్న కూతురు విషయం చెప్పగా బంధువుల సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు మైనర్ బాలికలు సంరక్షణ కేంద్రంలో ఉండగా ఇద్దరూ గర్భవతులు. ఇలా సభ్య సమాజం తలదించుకునేలా చేసిన సతీష్ అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

14 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

14 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

14 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

16 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

16 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

16 hours ago