ప్రస్తుతం ఎల్ఐసీలో ఎదో ఒక పాలసీ చాలామందికి ఉండే ఉంటుంది. అయితే పాలసీదారుడు మధ్యలో మృతి చెందినట్లయితే ఆ ఇన్సురెన్స్ డబ్బులను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు. నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసుకోవచ్చా అనేది తెలియదు. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది.
ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే ఆ మొత్తం పాలసీ డబ్బులను నామినీ మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ క్లెయిమ్ను కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాడానికి ఎల్ఐసీ కల్పించింది. ముందుగా ఏజెంట్ ని సంప్రదించి సంతకం తీసుకొని హోమ్ బ్రాంచ్కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని బ్రాంచ్ అధికారులకు తెలిపి.. ఫామ్ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్లను నిపాల్సి వస్తుంది.
తర్వాత చనిపోయిన పాలసీదారుడి డెత్ సర్టిఫికెట్ మరియు అతడి ఒరిజినల్ ఎల్ఐసీ బాండ్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వాటిపై సంతకం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా నామినీకి సంబంధించి పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డుపై సంతకం చేసి అధికారుల ఇవ్వాల్సి ఉంటుంది. ఓ లెటర్ లో చనిపోయిన పాలసీదారుడి ఇంటి అడ్రస్ తో మరికొన్నివివరాలను నింపి హోమ్ బ్రాంచ్ అధికారులకు సమర్పించాలి.
తర్వాత నామినీ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. దీనిలో ముఖ్యంగా హోమ్ బ్రంచ్ కు వెళ్లే సమయంలో డాక్యుమెంట్స్ సమర్పణలో ఒరిజినల్ ఐడీ కార్డులను వెంట తెచ్చుకోవాలి. చివరకు బ్యాంక్ ఒరిజినల్ పాస్ బుక్ను కూడా అధికారులు చెక్ చేశాక అధికారులు డెత్ క్లెయిమ్కు సంబంధించిన అప్లికేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. ఇలా నామినీ డెత్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…