సాధారణంగా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో అటు అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున పూర్తిగా ఎంక్వయిరీ చేసిన తర్వాత మాత్రమే పెళ్లిని నిశ్చయిస్తాము. ఇలా అటు ఇటు ఇరు కుటుంబాల గురించి ఎంక్వయిరీ చేసి పెళ్లి చేసినప్పుడే ఆ భార్య భర్తల జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. అలా కాకుండా వధువు ఇచ్చే కట్నకానుకలను చూసి పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇతని లాగే ఉంటుంది. అసలేం జరిగిందంటే…
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవాలని భావించాడు.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తి తెచ్చిన సంబంధాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన రెండు నెలలకు గాను తన భార్య తనకు దగ్గర కాకపోవడంతో భర్త తన భార్య పై పలు అనుమానాలు వ్యక్తపరిచాడు.ఈ క్రమంలోనే తన భార్య తనకు దగ్గర కాకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే అందుకు ఆమె తనకు ఆరోగ్య సమస్య ఉందని చెప్పింది.
ఈ విధంగా తన భార్యకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో వెంటనే అతడు ఆమెను ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించాడు. అయితే ఈ వైద్య పరీక్షలలో వచ్చిన ఫలితాలను చూసి భర్త షాక్ కి గురి అయ్యాడు. అసలు తాను పెళ్లి చేసుకున్నది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలియడంతో సదరు వ్యక్తి తనకు పెళ్లి చేసిన మధ్యవర్తి తన అత్తమామల పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమ తల్లిదండ్రులకు తన గురించి ముందుగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని దాచి పెళ్లి చేయడంతో వారి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పురుషుడిగా జన్మించిన తనకి లింగ మార్పిడి చేయడం వల్ల తన జననాంగాలు పూర్తిగా వృద్ధి చెందకపోవడం వల్లే ఆమె తన భర్తకు దగ్గర కావడానికి వెనకడుగు వేస్తోందని తెలియడంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అత్తమామలు, మధ్యవర్తి, మరో ఎనిమిది మంది పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జన్మతేదీల ఆధారంగా వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి గురించి అంచనాలు చెప్పే సంఖ్యాశాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని…
వయస్సు పెరగడం సహజ ప్రక్రియే. అయితే సరైన జీవనశైలిని పాటిస్తే వృద్ధాప్య ప్రభావాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు…
ఒకప్పుడు సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఓ నటి జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చిన్న వయసులోనే సినీ…
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రాశీ ఖన్నా, ఇప్పుడు హిందీ చిత్రసీమలోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన…
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరియు నటి తాన్యా ఛటర్జీ మధ్య సోషల్ మీడియాలో ప్రారంభమైన వివాదం ఇప్పుడు కోర్టు…