తెలంగాణలో రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న ఆంశం హుజురాబాద్ ఉపఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. తెరాస,బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరో ప్రధాన కాంగ్రెస్ మాత్రం ఈ రేసులో కాస్త వెనుబడిందని చెప్పవచ్చు. ఇప్పడు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అభ్యర్థి కోసం కాంగ్రెప్ వేట మొదలు పెట్టింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా పరిగణిలోకి తీసుకుని.. తెరాస, భాజపా… బీసీ అభ్యర్థిని బరిలో దింపాయి. కాంగ్రెస్ కూడా ఆ వర్గం నుంచే అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. బీసీ అభ్యర్థి … మహిళా అభ్యర్థి అయినా కొండ సురేఖను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…