మన దేశంలో కరోనా సెంకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రోజువారీ కేసుల ప్రళయం 3 లక్షలకు చేరువైంది. గత వారం రోజులుగా రోజుకు 2 లక్షల కేసులు దాటాయి. ఈ నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో మన దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 2,95,041 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒక్కరోజులో కరోనాతో 2,023 మంది మరణించారు. ఇక రాష్ట్రాలలో మహారాష్ట్ర అత్యధికంగా 62,097 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక మొత్తం మృతుల సంఖ్య 1,82,570కి చేరింది. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. దేశంలో ఇప్పటి వరకు 21లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…