India's reserve bench on the England tour... why not take them to carry the bags?
లండన్: లండన్లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో, భారత్ సిరీస్ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్లో తుది జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ సిరీస్ కోసం ఎంపికైన ముగ్గురు కీలక ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అభిమన్యు ఈశ్వరన్లకు మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో, “వాళ్లు బ్యాగులు మోయడానికి మాత్రమే వెళ్లారా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కీలక ఆటగాళ్లను కేవలం బెంచ్కు పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదని, ఇది ఆటగాళ్లలో నిరుత్సాహాన్ని నింపుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే సిరీస్లలో అయినా వీరికి అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…