కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో పీఎఫ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక వేతనం ఉన్న ఉద్యోగుల పిఎఫ్ వడ్డీపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. ఈ నేపధ్యంలో ఒక ఆర్ధిక సంవత్సరంలో ఉదోగి తరపున జమచేసే పీఎఫ్ చందా రూ.2.5 లక్షలు మించితే, వడ్డీ ఆదాయంపై 1 శాతం పన్ను విధించనున్నారు.
అయితే ఈ భారం కేవలం అధిక వేతనం ఉన్న వారిపై మాత్రమేనని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. నెలకు రూ.2 లక్షలలోపు జీతం అర్జించే వారిపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. రూ.2 లక్షలకంటే ఎక్కువ అర్జించే వారికి మాత్రమె ఇది వర్తిస్తుందని తెలిపింది. కాగా తాజా పన్ను ఏప్రిల్ 1, 2021 నుంచి పీఎఫ్ ఖాతాలలో చేసే జమల నుంచి ఇది అమలులోకి రానుంది.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…