Featured

నెలకు రూ.1000తో లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రాబడి వచ్చే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కొన్ని మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 5 మార్గాల ద్వారా సులభంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందవచ్చు.

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లలో కళ్లు చెదిరే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఊహించని స్థాయిలో నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. సరైన అవగాహనతో మంచి షేర్లను ఎంచుకుని తక్కువ మొత్తంలో సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి.

దీర్ఘకాలంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నెలకు 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ లో నగదు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు సొంతమవుతాయి.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో 10 సంవత్సరాల వరకు డబ్బులు దాచుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో కస్టమర్లకు 3 నుంచి 9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో కూడా డబ్బులను డిపాజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 6.8 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

43 seconds ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

18 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

29 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

40 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

50 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

1 hour ago