Jabardasth Rohini: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రోహిణి ఇలా సీరియల్స్ ద్వారా కామెడీ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.
ఇలా లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రోహిణి గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.గతంలో ఈమెకు రోడ్డు ప్రమాదంలో భాగంగా కాలికి సర్జరీ చేసి కాలిలో రాడ్ వేసినట్లు తెలిపారు. అయితే ఆ రాడ్ కాలిలో ఉండటం వల్ల తనకు డాన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉందని అందుకే సర్జరీ ద్వారా ఆ రాడ్ తీసేయించుకోబోతున్నాను అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని చేశారు.
ఈ విధంగా రోహిణికి వైద్యులు సర్జరీ చేసి కాలిలో ఉన్నటువంటి రాడ్ తొలగించారు. ఇలా ఈమెకు సర్జరీ కావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.పూర్తిగా ఆరోగ్యం కుదట పడిన తర్వాతే ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని భావించారు. అయితే ఈమె ప్రస్తుతం ఆరోగ్యము ఇంకా కుదట పడలేదని స్టిక్స్ సహాయంతో నడుస్తున్నారు ఇలాంటి సమయంలోనే ఈమె బుల్లితెర కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఇలా బుల్లితెరపై ప్రసారం కాబోతున్నటువంటి ఓ కార్యక్రమంలో భాగంగా యాంకర్ గా వ్యవహరించారు కనీసం నడవడానికి రాని పక్షంలో ఈమె యాంకరింగ్ చేయడానికి వచ్చారు అయితే వీల్ చైర్ లో కూర్చుని యాంకర్ రవితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో చూసినటువంటివారు ఇలాంటి పరిస్థితులలో యాంకరింగ్ చేయడం అవసరమా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ భారీ స్థాయిలో ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…