Karthika Deepam Soundarya:నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సంచలనంగా మారారు. వీరిద్దరు వ్యక్తిగతంగా రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పాలి.
ఇలా లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతో సైలెంట్ గా ఉండకుండా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెబుతూ అందరి ముందు కాస్త చులకనగా అయ్యారనే చెప్పాలి.ఇక మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వేదికపై వీటి ఇద్దరు చేసిన రొమాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
వ్యవహార శైలి వల్ల దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్నటువంటి ఈ కామెంట్లపై కార్తీకదీపం నటి సౌందర్య స్పందించారు.కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య పాత్రలో నటించిన నటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్నటువంటి కామెంట్లపై సౌందర్య స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఇలాంటి వార్తలు రావడం తనని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని తెలిపారు. వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇలా వారు ఒకరినొకరు ఇష్టపడటం అనేది వారి వ్యక్తిగత విషయం.వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…