బిగ్బాస్ సీజన్ 5 గ్రాండ్గా మొదలైన విషయం తెలిసిందే.. ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ ఎంతో సందడిగా ఉంది. ఇక ఈ షోలో సోమవారం మొదటి రోజు ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ఏం జరిగిందనే దగ్గర నుంచి ప్రారంభమైంది మొదటి రోజు బిగ్ బాస్ షో.. ఈ క్రమంలో నటుడు లోబో గురక పెట్టి నిద్రపోతున్న దృశ్యాలు కనిపించాయి. దానిని కవర్ చేసేందుకు ఇంటి సభ్యులు పడే పాట్లు కాస్త నవ్వు తెప్పించాయి.
ఈ నేపద్యంలో ఇంటి సభ్యులను ఉద్దేశించి లహరి శరి కొన్ని వ్యాఖ్యలు ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. ఇక్కడకి రాకముందు హౌస్ లో ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ నడిపించాలని అనుకున్నానని.. తీరా ఇక్కడకి వచ్చాక చూస్తె చాలా మంది పెళ్లైన వాళ్ళే ఉన్నారని, ఇక సన్నీ ఉన్నా తనకు ఇదివరకే తెలుసనీ అందువల్ల అతనిపై అటువంటి ఫీలింగ్స్ లేవంటూ మాట్లాడింది. మరో కంటెస్టెంట్స్ శ్రీరామ్ చంద్ర, జెస్సీ ల గురించి మాట్లాడుతూ.. శ్రీరామచంద్ర ఎందుకో కనెక్ట్ అవ్వలేదని, ఇక మోడల్ జెస్సీ తో అసలు ర్యాపో కుదరడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇలా చేసారెంటి బిగ్బాస్ అంటూ కాజల్తో చెప్పుకుంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…