Lavanya Tripati -Varun Tej: వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇది నిశ్చితార్థం వేడుకలలో ఇద్దరు చాలా అందంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు వైరల్ కావడంతో నటి లావణ్య త్రిపాఠి వరుణ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే నటి లావణ్య త్రిపాటికి వరుణ్ తేజ్ తొడిగిన ఉంగరం ఖరీదు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన ఉంగరం కొనుగోలు చేశారని సమాచారం. ఇక లావణ్య త్రిపాఠి కూడా అదే రేంజ్ లో వరుణ్ కోసం ఉంగరం కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇక ఈ నిశ్చితార్థ వేడుకలలో భాగంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ధరించిన డ్రెస్సులు గురించి వాటి ఖరీదు గురించి కూడా వార్తలు వినబడుతున్నాయి. ఎంగేజ్మెంట్ రోజున వరుణ్ 2 లక్షల విలువైన కుర్తా పైజామా ధరించగా… లావణ్య 3 లక్షల విలువైన బెనారస్ చీర కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇలా వీరి నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చాలా ఘనంగా జరిగిందని తెలుస్తుంది.
ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారు.ఇక వీరిద్దరు కూడా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఆ ప్రేమ పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తోందని తెలుస్తుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…