కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ రూపంలో మరోసారి పంజా విసిరెందుకు ఈ మహమ్మారి చూస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన ఆంక్షలతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల జారీచేసింది. ఈ నేపధ్యంలో మేరకు ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అయితే గత సడలింపులు, ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంటూ అదనపు సడలింపులను ప్రకటించారు.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలు ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటలతో ముగియనున్నాయి. ఈ నేపధ్యంలో ఆ తరువాత నుంచి ఈనెల 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ కిందివాటిపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. వివాహాలకు 50 మంది, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…
ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…