కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ రూపంలో మరోసారి పంజా విసిరెందుకు ఈ మహమ్మారి చూస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన ఆంక్షలతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల జారీచేసింది. ఈ నేపధ్యంలో మేరకు ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అయితే గత సడలింపులు, ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంటూ అదనపు సడలింపులను ప్రకటించారు.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలు ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటలతో ముగియనున్నాయి. ఈ నేపధ్యంలో ఆ తరువాత నుంచి ఈనెల 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ కిందివాటిపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. వివాహాలకు 50 మంది, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతి తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…