మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలకు ఎన్ని రక్షణ చట్టాలు తెచ్చినా ఉపయోగం లేకుండా పోతున్నాయి. వాయివరుసలు మరిచి చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ కామాంధుడు చేసిన పనికి ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు.
అంతటి అవమానీయ ఘటన వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో చోటుచేసుకుంది. జరిగింది ఏటంటే.. వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ అతడు అదే పని చేశాడు. ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది.
దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై షేక్ షఫీ వివరాల ప్రకారం అతడు కూలీ పనికి వెళ్తుంటాడని చెప్పారు. నాగవరం బాల్రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక అతడి మెడకు గట్టిగా బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు.
పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…