మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలకు ఎన్ని రక్షణ చట్టాలు తెచ్చినా ఉపయోగం లేకుండా పోతున్నాయి. వాయివరుసలు మరిచి చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ కామాంధుడు చేసిన పనికి ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు.
అంతటి అవమానీయ ఘటన వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో చోటుచేసుకుంది. జరిగింది ఏటంటే.. వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ అతడు అదే పని చేశాడు. ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది.
దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై షేక్ షఫీ వివరాల ప్రకారం అతడు కూలీ పనికి వెళ్తుంటాడని చెప్పారు. నాగవరం బాల్రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక అతడి మెడకు గట్టిగా బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు.
పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…