లాక్డౌన్తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ విషయం మరోసారి బయటపడింది. బెంగళూరు లోని జిల్లా ఇంచార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు మంత్రి కారు వద్దకు వచ్చి.. సార్ బూట్ పాలిష్ చేస్తా అంటూ మంత్రి జగదీశ్ శెట్టర్ ను వేడుకుకున్నాడు.
బెంగళూరు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో జరిగిన ఈ ఘటన కార్మికలు ఇబ్బందులను తేట తెల్లం చేస్తుంది. అయితే ఆ కార్మికుడికి జగదీశ్ శెట్టర్ డబ్బులు ఇవ్వబోగా.. ‘నేను అడుక్కునే వాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. లాక్ డౌన్ వల్ల మాకు ఉపాది పోయింది. దయచేసి మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ కార్మికుడుని సముదాయించిన మంత్రి జగదీశ్ శెట్టర్.. చివరకు రూ. 500 నగదు అతనికి ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…